సిల్వర్ స్క్రీన్ పై రీఎంట్రీకి రెడీ అయిన రంభ టాలీవుడ్లోనే కాదు, కోలీవుడ్లో కూడా స్టార్గా వెలుగొందిన ఘనత రంభకు చెందింది. విజయవాడకి చెందిన ఈ తెలుగు అమ్మాయి అసలు పేరు విజయలక్ష్మి. సినిమాల్లో రంభ అనే స్క్రీన్ నేమ్తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ కాలంలో దాదాపు అన్నీ టాప్ హీరోలతో నటించింది. బాలీవుడ్ సినిమాల్లోనూ మెరిసింది. చివరిసారిగా ‘దేశముదురు’ చిత్రంలోని ఐటెం సాంగ్లో కనిపించింది. అనంతరం పెళ్లి చేసుకుని కెనడాలో స్థిరపడిపోయింది. ఇటీవల రంభ తన రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది. ఓ టీవీ డ్యాన్స్ షోలో జడ్జ్గా మారి మళ్లీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాల్లోకి రీఎంట్రీకి సిద్దమవుతోంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె తన జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. రంభ చెప్పిన వివరాల ప్రకారం, పెళ్లి తర్వాత కెనడాలో స్థిరపడిందని, తల్లి…
Read MoreAuthor: Raghu
Kushi Ravi : ప్రేక్షకుల ముందుకు రానుంది కొత్త కన్నడ సిరీస్ …‘అయ్యన మనే’’జీ 5’లో క్రైమ్ థ్రిల్లర్!
ప్రేక్షకుల ముందుకు రానుంది కొత్త కన్నడ సిరీస్ …‘అయ్యన మనే’’జీ 5’లో క్రైమ్ థ్రిల్లర్! ఓటీటీ ప్లాట్ఫామ్స్పై క్రైమ్ థ్రిల్లర్లకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ జోనర్కి సంబంధించిన సిరీస్లు కూడా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో ఆదరణ పొందుతున్నాయి. అలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మిళితమైతే, ఆ రిస్పాన్స్ మరింత బలంగా కనిపిస్తుంది. అచ్చంగా అలాంటి కాంబినేషన్తోనే ప్రేక్షకుల ముందుకు రానుంది కొత్త కన్నడ సిరీస్ — ‘అయ్యన మనే’. ఈ సిరీస్ ఏప్రిల్ 25 నుంచి జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది. ఖుషి రవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్లో, అక్షయ నాయక్, మానసి సుధీర్, విజయ్ శోభరాజ్ వంటి నటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. శృతినాయుడు నిర్మించిన ఈ కథ, 1990ల…
Read Moreపైంకిలి : పెద్ద స్క్రీన్ మీద ప్లాప్ కానీ స్మాల్ స్క్రీన్ మీద సూపర్ హిట్
పెద్ద స్క్రీన్ మీద ప్లాప్ కానీ స్మాల్ స్క్రీన్ మీద సూపర్ హిట్ సాధారణంగా మలయాళ సినిమాలు తక్కువ బడ్జెట్తో వస్తుంటాయ్, కానీ వాటిలో ఉండే కథాబలం మాత్రం అమోఘం. చిన్న చిన్న బడ్జెట్లతో తెరకెక్కిన చిత్రాలు, వందల కోట్ల వసూళ్లను గెలుచుకుంటూ సక్సెస్ స్టోరీస్గా నిలుస్తుంటాయి. అయితే, కొన్ని సినిమాలు మాత్రం అంచనాలకు భిన్నంగా ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాంటి సినిమాల జాబితాలో ‘పైంకిలి’ కూడా చేరిపోయింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు ఏప్రిల్ 11 నుంచి ‘మనోరమా మ్యాక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. రొమాంటిక్ కామెడీ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో అనశ్వర రాజన్, సాజిత్ గోపు ప్రధాన పాత్రల్లో కనిపించారు. శ్రీజిత్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా కథా విషయాల్లో ఓటీటీ ప్రేక్షకులను…
Read Moreవివాదంలో జాట్’ సినిమా….సన్నీ డియోల్, రణ్దీప్ హూడాపై పోలీసు కేసు నమోదు!
వివాదంలో జాట్’ సినిమా….సన్నీ డియోల్, రణ్దీప్ హూడాపై పోలీసు కేసు నమోదు! బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘జాట్’ వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలోని ఓ సన్నివేశం మతపరమైన భావోద్వేగాలను దెబ్బతీసిందని ఆరోపణల నేపథ్యంలో, జలంధర్ పోలీసులు సన్నీ డియోల్తో పాటు నటులు రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్లపై కేసు నమోదు చేశారు. ఈ చిత్రానికి టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించగా, ఆయనతో పాటు నిర్మాతలపై కూడా భారతీయ న్యాయసంహిత సెక్షన్ 299 ప్రకారం కేసు నమోదైనట్లు సమాచారం. ఫిర్యాదుదారుడి వాదన ప్రకారం, ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమాలో క్రైస్తవుల మనోభావాలను కించపరిచేలా ఓ సన్నివేశం ఉందట. యేసు క్రీస్తును అవమానించేలా ఆ సీన్ చిత్రీకరించబడిందని, గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పర్వదినాల…
Read MoreKalyan Ram : అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ రివ్యూ
అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ రివ్యూ అర్జున్ సన్నాఫ్ వైజయంతి — కల్యాణ్ రామ్, విజయశాంతి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం తల్లీకొడుకుల మధ్య గాఢమైన ఎమోషన్ల నేపథ్యంలో సాగుతుంది. చాలా కాలం తర్వాత విజయశాంతి ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించడంతో సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈరోజే థియేటర్లలో విడుదలైంది. ‘బింబిసార’ తర్వాత సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కల్యాణ్ రామ్కు ఇది బ్రేక్ ఇవ్వగలదేమో చూడాలి. కథా సారాంశం: కథ 2007లో విశాఖపట్నంలో మొదలవుతుంది. పోలీస్ కమిషనర్ వైజయంతి (విజయశాంతి) ఓ కఠినమైన, నిజాయితీ గల అధికారిణి. ఆమె భర్త విశ్వనాథ్ (ఆనంద్), తీర రక్షకదళంలో పనిచేస్తుంటాడు. వీరి కుమారుడు అర్జున్ (కల్యాణ్ రామ్), తల్లి కోరిక ప్రకారం ఐపీఎస్ కావాలనుకుంటాడు. శిక్షణ…
Read MoreHero Karthi : అయ్యప్ప స్వామిని దర్శించుకున్న హీరో కార్తి
అయ్యప్ప స్వామిని దర్శించుకున్న హీరో కార్తి కోలీవుడ్ స్టార్ హీరో కార్తి నిన్న రాత్రి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి చేసిన మొక్కులు చెల్లించుకుని పుణ్యం పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల తాను స్వామి మాల ధరించానని, ఇరుముడి సమర్పించేందుకు శబరిమలకు వచ్చినట్టు తెలిపారు. “కన్నె స్వామిగా ఇక్కడికి రావడం ఎంతో ఆనందంగా ఉంది. భవిష్యత్తులో కూడా స్వామి దర్శనానికి రావాలనుంది. పవళింపు సేవ సమయంలో స్వామిని దర్శించడం ఎంతో ప్రత్యేకంగా అనిపించింది,” అని భావోద్వేగంగా చెప్పారు. ఇక మరో కోలీవుడ్ నటుడు రవి మోహన్ కూడా అయ్యప్ప దర్శనానికి శబరిమలకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ, “2015 నుంచి శబరిమలకు వస్తున్నాను. ఇప్పటి వరకు తొమ్మిది సార్లు స్వామిని దర్శించుకున్నాను. అయ్యప్ప స్వామిపై నాకు గాఢమైన నమ్మకం ఉంది. మాల వేసుకున్నప్పటి నుంచి…
Read MoreMohanlal : OTT లోకి వస్తున్న ఎల్2: ఎంపురాన్… ఎప్పుడు, ఎక్కడంటే…!
OTT లోకి వస్తున్న ఎల్2: ఎంపురాన్…. మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ ప్రధాన పాత్రలో, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధించింది. భారీ కలెక్షన్లతో దూసుకెళ్లిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 24 నుంచి జియో సినిమా (JioCinema) లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. గతంలో మోహన్లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్బస్టర్ చిత్రం ‘లూసిఫర్’ కు ఇది సీక్వెల్. ‘ఎల్2: ఎంపురాన్’ మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలై నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. Read : L2 Empuraan : ‘ఎల్-2 ఎంపురన్’ మూవీ రివ్యూ
Read MoreAnjana Arjun: లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న అర్జున్ చిన్న కూతురు
లవ్ మ్యారేజ్ చేసుకుంటున్న అర్జున్ చిన్న కూతురు 13 ఏళ్ల తర్వాత మా కల నెరవేరింది అంటూ పోస్ట్ ప్రముఖ సినీ నటుడు అర్జున్ చిన్న కూతురు అంజన త్వరలో పెళ్లి చేసుకోబోతోంది. ఆమె తన ప్రేమికుడితో వివాహబంధంలోకి అడుగుపెడుతోంది. ఇటీవల ఈ జంట నిశ్చితార్థం వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు అంజన తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. “13 ఏళ్ల తర్వాత మా కల నెరవేరింది” అని ఆమె భావోద్వేగంగా పేర్కొంది. ఈ పోస్ట్ క్షణాల్లోనే వైరల్ అయ్యింది. నెటిజన్లు జంటకు హార్దిక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు, అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య గత ఏడాది సినీ నటుడు ఉమాపతి రామయ్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. Read : Varalakshmi Sharath Kumar : ‘శివంగి మూవీ రివ్యూ!
Read MoreVaralakshmi Sharath Kumar : ‘శివంగి మూవీ రివ్యూ!
‘శివంగి మూవీ రివ్యూ! వరలక్ష్మి శరత్కుమార్, ఆనంది ముఖ్యపాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘సివంగి’ మార్చి 7న థియేటర్లలో విడుదలైంది. నరేశ్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి భరణి ధరన్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రం ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ‘సివంగి’ అనే టైటిల్ చూస్తే శక్తివంతమైన పాత్రలతో నిండిన సబ్జెక్ట్ ఉంటుందనిపిస్తుంది. కానీ అసలు కధలోకి వెళితే… కొంతంత నిరాశే మిగులుతుంది. కథ: సత్యభామ (ఆనంది) హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఆమె వివాహం రవీంద్రతో జరుగుతుంది. కొత్తగా ఫ్లాట్లో కాపురం మొదలైన క్షణాల్లే, రవీంద్ర ప్రమాదానికి గురవుతాడు. ఆ ప్రమాదం తర్వాత అతడు పూర్తిగా వైకల్యంతో బాధపడుతుంటాడు. అయినా సత్యభామ అతనిని వదిలిపెట్టకుండా సేవ చేస్తూ జీవితం కొనసాగిస్తుంది. వివాహ వార్షికోత్సవం రోజునే, అతనికి అవసరమైన…
Read MoreTamanna : ‘ఓదెలా 2’ – మూవీ రివ్యూ!
‘ఓదెలా 2’ – మూవీ రివ్యూ! ఓదెల 2 – రెడీ మేడ్ సీక్వెల్… కాని కొత్తదనం లేదు! ఈ రోజుల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే కొత్త కథ రాయడం చాలా కష్టమైన పని. అందుకే చాలామంది దర్శకులు ఇప్పటికే విజయాన్ని సాధించిన సినిమాలకే సీక్వెల్లు తీసేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే కొన్ని సినిమాలు సీక్వెల్ రూపంలో విజయం సాధిస్తే, మరికొన్నిటి ప్రయాణం బాక్సాఫీస్ వద్ద అర్ధాంతరంగా ముగుస్తుంది. తాజాగా ఆ లైనప్లో చేరిన చిత్రం ‘ఓదెల 2’. ఓటీటీలో మంచి స్పందన పొందిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ చిత్రానికి ఇది కొనసాగింపు. ఈసారి మాత్రం కథ సూపర్నేచురల్ హారర్ థ్రిల్లర్ బ్యాక్డ్రాప్లో సాగుతుంది. తమన్నా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 17న థియేటర్లకు వచ్చింది. కథ విషయంలో… కథ మొదటి భాగానికి నేరుగా కొనసాగింపుగా…
Read More