Nithya Menon : తనకు సినిమా రంగం అంటేనే ఇష్టం లేదు : నిత్యా మీనన్

nithya menon

మలయాళ నటి నిత్యా మీనన్ సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిత్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనకు సినిమా పరిశ్రమ అంటే ఇష్టం లేదని చెప్పింది. ఎలాంటి ఒత్తిడి లేకుండా జీవితాన్ని అనుభవించాలన్నదే తన కోరిక అని… అవకాశం వస్తే మరో రంగంలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నిస్తానని చెప్పింది. అయితే జాతీయ అవార్డు తన ఆలోచనలను మార్చేసిందని చెప్పింది. ఉత్తమ నటిగా తనకు లభించిన అవార్డు తన సినీ కెరీర్‌లో ఒక బాటను చూపించిందని చెప్పింది.  మరోవైపు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌లో నిత్యా మీనన్ నటించాల్సి ఉంది. 2019లో ప్రియదర్శిని అనే యువ దర్శకుడు నిత్యా కథానాయికగా జయలలిత బయోపిక్‌ను చేయనున్నట్లు ప్రకటించారు. ‘ది ఐరన్ లేడీ’ టైటిల్ పోస్టర్ కూడా విడుదలైంది.…

Read More

Vijayashanti: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కానున్న టాలీవుడ్ ప్ర‌ముఖులు.. విజ‌య‌శాంతి స్పందన ఏంటంటే ?..!

Vijayashanti

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కానున్న టాలీవుడ్ ప్ర‌ముఖులు ట్విటర్ లో స్పందించిన విజ‌య‌శాంతి ఈరోజు  ఉద‌యం 10 గంట‌ల‌ సమయంలో టాలీవుడ్ ప్ర‌ముఖులు మరియు  ఎఫ్‌డీసీ ఛైర్మ‌న్ దిల్ రాజు ఆధ్వ‌ర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డితో సమావేశం  కానున్నారు. టాలీవుడ్ డైరెక్ట‌ర్లు, నిర్మాత‌లు అంద‌రం క‌లిసి ముఖ్య‌మంత్రిని క‌లుస్తామ‌ని దిల్ రాజు తెలియచేశారు. ఇప్ప‌టికే ముఖ్యమంత్రితో సమావేశంపై హీరోలు, ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు దిల్ రాజు స‌మాచారం ఇచ్చారు. అయితే, ఈరోజు జ‌ర‌గ‌బోయే సమావేశంపై కాంగ్రెస్ నేత‌, న‌టి విజ‌య‌శాంతి ‘ఎక్స్'(ట్విట్ట‌ర్) వేదిక‌గా స్పందించారు.  “తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గురువారం టాలీవుడ్ ప్ర‌ముఖులు స‌మావేశం కానున్నారు. ఈ భేటీలో సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించి విశ్లేష‌నాత్మ‌కంగా చ‌ర్చ జ‌ర‌గాలి. బెనిఫిట్ షోలు, టికెట్ ధ‌ర‌ల పెంపు, ఇత‌ర రాయితీల‌పై చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌సరం ఉంది. అలాగే తెలంగాణ…

Read More

Rajendra Prasad: బన్నీ నా కొడుకు లాంటి వాడు.. అత‌డిని అలా అంటానా: రాజేంద్ర ప్ర‌సాద్ క్లారిటీ

rajendra prasad

వివాదం ముద‌ర‌డంతో తాజాగా క్లారిటీ ఇచ్చిన‌ రాజేంద్ర ప్ర‌సాద్ టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తను ప్రధాన పాత్రలో నటిస్తున్న హరికథ అనే వెబ్ సిరీస్ ప్రివ్యూ ఈవెంట్‌లో నటుడు కిరీటి మాట్లాడుతూ, “నిన్న, నిన్న కాదు. గంధపు చెక్క దొంగ ఎవరు (పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర)? అతను హీరో. హీరోల లేటెస్ట్ రోల్స్ కి అర్థం మారిపోయింది. అతని వ్యాఖ్యలు వైరల్ కావడంతో, అల్లు అర్జున్ స్టార్ పుష్ప 2పై రాజేంద్ర ప్రసాద్ ఈ వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు పేర్కొన్నారు. రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఈ చర్చపై గాలిని క్లియర్ చేశారు. అల్లు అర్జున్ పట్ల తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. పుష్ప సినిమాపై నెగిటివ్ గా కామెంట్ చేశారన్న వార్త…

Read More