ఇంట్లోనే తల్లి విగ్రహం ఏర్పాటు చేసిన దిల్ రాజు కుమార్తె హన్షిత టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమార్తె హన్షిత మదర్స్ డే సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న ఓ భావోద్వేగమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళితే, హన్షిత తల్లి అనిత గుండెపోటుతో కొన్నేళ్ల క్రితం మృతి చెందారు. తల్లి ఇకలేను అన్న సంగతి ఎంత కఠినమైనదైనా, ఆమె జ్ఞాపకాలను చిరకాలం సజీవంగా ఉంచేందుకు హన్షిత తన ఇంట్లోనే తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. మదర్స్ డే సందర్భంగా ఆ విగ్రహాన్ని హత్తుకుంటూ తల్లి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరిచింది. ఈ సందర్భంగా హన్షిత తల్లి విగ్రహం ముందు తన కూతురు ఇషితా, తాతమ్మతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ “నాలుగు తరాలు” అని క్యాప్షన్ జత చేసింది. ఆ ఫోటో…
Read MoreTag: Viral photo
Trisha : వైరల్ అవుతున్న త్రిష, శింబు సన్నిహితంగా ఉన్న ఫొటో… పెళ్లి అంటూ ప్రచారం
వైరల్ అవుతున్న త్రిష, శింబు సన్నిహితంగా ఉన్న ఫొటో… పెళ్లి అంటూ ప్రచారం దక్షిణాది సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న త్రిష, తన వ్యక్తిగత జీవనంతో మరోసారి వార్తల్లోకెక్కారు. నలభై ఏళ్లు దాటి కూడా ఇప్పటికీ అవివాహితగా ఉండటంతో ఆమె పెళ్లిపై తరచూ పుకార్లు ప్రచారంలోకి వస్తూనే ఉన్నాయి. గతంలో సహ నటుడు విజయ్తో ఆమెకు ప్రేమలో ఉన్నట్టు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో తమిళ నటుడు శింబుతో త్రిష వివాహం చేసుకోనుందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఇటీవల శింబు, త్రిష కలిసి ఉన్న ఒక ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఈ ఫోటోలో ఇద్దరూ చాలా సన్నిహితంగా నవ్వుతూ కనిపించడంతో, వీరి మధ్య ప్రేమ చిగురించిందని, త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని నెటిజన్లు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఆ ఫోటో…
Read More